Saturday, September 29, 2012
Wednesday, September 26, 2012
నామ సంకీర్తనం
నిన్న (25-09-2012) మా మృదంగం గురువుగారి కూతుళ్ళు వర్ధిని, వర్షిణిలు
కర్ణాటక సంగీతం, నామసంకీర్తనం కచేరి చేశారు. ఈస్ట్ తాంబరం లోని
శాంతినికేతన్ కాలనిలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ కార్యరమం జరిగింది. మా
గురువుతో పాటు నేను కూడా మృదంగం వాయించాను. వళ్ళు అభంగ్ లు, భజన్లు
పాడుతుంటే నాకు చాలా హుషారుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళ కచేరీలు
మూదింతికి వాయించి ఉన్నాను. ఇప్పుడు ఇంఖొంచెం బాగా వాయించానని ఆ అక్క వాళ్ళ
అమ్మ కూడా అన్నేరు. వాళ్ళతో పాటుగా గుడివాళ్ళు నా మెడలో కూడా పూలమాల
వేశారు.......
Subscribe to:
Posts (Atom)