Saturday, September 29, 2012

ముత్తాత తీసిన ( నా ) ఫోటో

మా ముత్తాత గుడిమెళ్ళ వెంకటేశ్వర్లు (90) గారు తీసిన నా ఫోటో 

Wednesday, September 26, 2012

నామ సంకీర్తనం

నిన్న (25-09-2012) మా మృదంగం గురువుగారి కూతుళ్ళు వర్ధిని, వర్షిణిలు కర్ణాటక సంగీతం, నామసంకీర్తనం కచేరి చేశారు. ఈస్ట్ తాంబరం లోని శాంతినికేతన్ కాలనిలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ కార్యరమం జరిగింది. మా గురువుతో పాటు నేను కూడా మృదంగం వాయించాను. వళ్ళు అభంగ్ లు, భజన్లు పాడుతుంటే నాకు చాలా హుషారుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళ కచేరీలు మూదింతికి వాయించి ఉన్నాను. ఇప్పుడు ఇంఖొంచెం బాగా వాయించానని ఆ అక్క వాళ్ళ అమ్మ కూడా అన్నేరు. వాళ్ళతో పాటుగా గుడివాళ్ళు నా మెడలో కూడా పూలమాల వేశారు.......