గౌరవనీయులైన డాక్టర్ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి యునెస్కో వారి అంతర్జాతీయ సంపాదక మండలిలో ఒకరిగా అరుదైన అపూర్వ గౌరవం లభించిన సందర్భంగా శుభాభినందనలు. ఈ సందర్భంగా ఈనాడు తమిళనాడు ఎడిషన్ లో ఈరోజు ప్రచురితమైన నా వార్తాకథనాన్ని ఆసక్తి ఉన్న వారికోసం ఇక్కడ పెడుతున్నాను.